కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంత రాజు పేట వద్ద రెండు కార్లు ఢీకొని ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లు ఢీ ఏడుగురికి గాయాలు…
RELATED ARTICLES