26.7 C
Hyderabad
Thursday, September 17, 2026
హోమ్తెలంగాణరోడు ప్రమాదంలో మహిళ మృతి

రోడు ప్రమాదంలో మహిళ మృతి

రోడు ప్రమాదంలో మహిళ మృతి

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా ములుగు వద్ద రోడు ప్రమాదంలో గుండారం గ్రామనికి చెందిన బూరుగు శారద మృతి..
పల్లెటూర్లలో బతుకుదెరువు కరువై జీవనోపాధి కోసం వలస వెళ్లిన బెజ్జంకి మండలం గుండారం గ్రామనికి చెందిన బూరుగు శారద కోహెడ మండలం బసాపురం తన తల్లి గారి ఇంటికి వచ్చి తిరిగి జీవనోపాధి కోసం వెళుతున్న క్రమంలో గురువారం ఉదయం ములుగు క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన శారదకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్