26.7 C
Hyderabad
Tuesday, April 21, 2026
హోమ్తెలంగాణవైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం..

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం..

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం…

యదార్థవాది ప్రతినిధి డిచ్ పల్లి

మండల కేంద్రంలో గల కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల లో భాగంగా మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి రాజారాం హల్దె దంపతులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి రథోత్సవాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడతానని ఈ సందర్భంగా రాజారాం హల్దె తెలిపారు.. అనంతరం కిల్లా రామాయణాన్ని సందర్శించి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రవి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్