26.2 C
Hyderabad
Friday, June 13, 2025
హోమ్జాతీయ29 నుంచి పార్లమెంట్ సమావేశాలు...

29 నుంచి పార్లమెంట్ సమావేశాలు…

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా ఉబయసభలు తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొత్తం 19 రోజులు సమావేశం నిర్వహిస్తారు. డిసెంబర్ 23న ముగింపు ఉంటుంది. కరోనా కారణంగా గత శీతాకాల పార్లమెంట్ శీతాకాల జరగలేదు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్