33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణ5వ రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు

5వ రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు

5వ రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు

క్రైస్తవ ఉపవాస పండగలకు హాజరైన డాక్టర్ చెంగల జోసెఫ్

నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో క్రిస్మస్ పండగ ముందు జరుగు ఉపవాస ప్రార్థనలు కూడికలు ఐదవ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ చెంగల జోసెఫ్ హాజరయ్యారు. ఆయా గ్రామాల క్రైస్తవ సోదరులు, సోదరీమణులు ఆయా సంఘాల పాస్టర్లు మైలారం సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రార్థన కూడికలు మైలారం పాస్టర్ డాక్టర్ చెంగల జోసెఫ్ సమక్షంలో జరుగుతున్నాయని అని గ్రామస్థులు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్