25.3 C
Hyderabad
Friday, August 1, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఘాట్ రోడ్డు లో ప్రవేశం నిలిపివేత...

ఘాట్ రోడ్డు లో ప్రవేశం నిలిపివేత…

విజయవాడ ఇంద్రకీలాద్రి పై రేపటి నుంచి మూడు రోజులపాటు ఘాట్రోడ్డు ప్రవేశం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు చేపట్టిన నేపథ్యంలో కొండపైకి వచ్చే వాహనాలను నుంచి అనుమతిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసం వేడుకలు నిర్వహించనున్నారు, 6 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్