వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా గెలుపు టాస్ ఓడినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 148/8 పరుగులు చేసింది లూయిస్ 56, పూ రా నా 26 పరుగులు చేశారు. కాగా ఆ తర్వాత క 144 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లలో నే మరో 8 వికెట్ మిగిలి ఉండగా టార్గెట్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికా మార్గం 51 dharban 43 హెన్రిక్స్ 39 పరుగులతో రాణించారు విండీస్ బౌలర్లలో ఎస్ కు వికెట్ దక్కింది
సమంత కు కోర్టులో ఊరట…
హీరోయిన్ సమంతకు కూకట్పల్లి కోర్టులో ఊరట లభించింది తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్ లో పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరింది ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు వెంటనే ఆమె కంటెంట్ను తొలగించాలని ఇంజక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆమె వ్యక్తిగత వివరాలు ఎవరు ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది
నైజాం కాలాన్ని గుర్తుచేస్తున్న కెసిఆర్… తరుణ్ చుగ్.
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని హుజరాబాద్ లో విద్యావ్యవస్థ వ్యాప్తికి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు కెసిఆర్ పాలన నైజాం కాలాన్ని గుర్తు చేసిందని అన్నారు గెలిపించి కెసిఆర్ సహకారాన్ని అందించాలని కోరారు మాట్లాడారు.
ఆర్యన్ ఖాన్ విచారణ వాయిదా..
ముంబై డ్రగ్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ నిఖిల్ రోహత్గి వాదనలు వినిపించారు కుట్రపూరితంగా ఆర్యన్ ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నారు ఎం సి బి ఆరోపిస్తున్న 2018, 2019, 2020 వాట్స్అప్ చాట్ లు ఈ కేసుకు సంబంధించినవి కాదని వాదించారు. అటు ఎం సి బి ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరింది.
ఆగస్టులో ఆది పురుష్… ప్రభాస్ చిత్రం కోసం వేగంగా ఫినిషింగ్ టచ్చు లు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆది పురుష్ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పెద్ద పెద్ద యాక్టర్ లను ఎంపిక చేసుకున్నారు. పౌరాణిక గాధ రామాయణం ఈ ఆది పురుష్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడం
అభిమానుల్లో అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అప్ డేట్స్ తో సోషల్ మీడియా శేక్ అవుతుంది. దీనితో ఆది పురుష్ వేగం పెంచింది ఆగస్టు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు వెల్లడించారు.
ఇప్పటికే సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ రావణుడి గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్
ఫినిషింగ్ షూట్లో బిజీగా గడుపుతున్నారు. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి టీఎస్ సిరీస్ బ్యానర్ పై ఐదు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.
అక్రమంగా సంపాదించినదంతా .. హుజురాబాదు లో ఖర్చు చేస్తున్నారు.. – టిఆర్ఎస్ పై ఈటెల బాకులు..
కెసిఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించిన మచ్చ లేకుండా చేశానని అటువంటి తనపై అక్రమ ఆరోపణలు చేసి బయటకు పంపించడని హుజురాబాద్ బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. 18 ఏండ్లు టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించానని గుర్తు చేసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పద్మశాలి కులస్తులతో సమావేశం అయ్యారు. ఈ ఈటెల ఒక్కడిపై పోరాడి గెలవలేక ఈ.. వందల కోట్లు ఖర్చు చేసి ఇన్ని వేల కోట్ల హామీలు ఇచ్చరని మండిపడ్డారు. ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు హుజరాబాద్ నియోజకవర్గలో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ అహకారాన్ని బొంద పెట్టకపోతే రేపు రాష్ట్రానికి పరిచయం రాబోతుందని ఆయన అన్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆస్తులు అమ్ముకుని అయినా కెసిఆర్ దుర్మార్గాల పై పోరాడుతానని అన్నారు. టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే తే పెన్షన్లు దళిత బందు రానివ్వకుండా చేస్తామని అని దుయ్యబట్టారు.
తమకు ఓట్లు లేకుంటే సొసైటీ పాలకవర్గాలను కథం చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేలు బెదిరిస్తునరని అన్నారు.