పార్టీ మారిన వారు సచ్చిన వారితో సమానం : రేవంత్…
పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు సచ్చిన వాళ్ళ తో సమానం అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని, బాగా కష్టపడే వారికి రాహుల్ గాంధీతో సన్మానం...
అన్ని అబద్ధాలే.. కెసిఆర్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి…
కేంద్ర ప్రభుత్వంపై గత రెండు రోజుల నుండి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిచరు. మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్...
ఫిబ్రవరి 16 నుంచి మేడారం.. జాతర రూ. 75 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర దక్షిణ కుంభమేళా గా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం...
29 నుంచి పార్లమెంట్ సమావేశాలు…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది....
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…
రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 22 విస్తరణాధికారి గ్రేడ్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది...
తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు…
హైదరాబాద్కు చెందిన గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం సంస్థలకు ఏపీఎస్ఆర్టీసీ వంద బస్సులు కాంట్రాక్టు ఇచ్చింది. ఈ బస్సులను కాంట్రాక్ట్ మోడల్ ప్రాతిపదికన అందించింది. పన్నెండేళ్లు నిర్వహించాలి ఇందులో...
ఎట్టకేలకు మల్లన్నకు బెయిల్ మంజూరు…
క్యూ న్యూస్ అధినేతకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. తీన్మార్ మల్లన్న హైదరాబాదులోని ఒక జ్యోతిష్యుడి ని బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆయనను...
మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు అమలు…
తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2216 మద్యం షాపులు ఉండగా...
ఆంధ్రకు పాలు సరఫరా నిలిపివేత ….
ఆంధ్ర తక్షణమే రూ.130 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే అంగన్వాడీలకు పాల సరఫరా చేస్తామని కర్ణాటక పాల ఫెడరేషన్ సోమవారం తేల్చి చెప్పిది. ఆంధ్రాలో సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు అందించే పాలు...
విద్యార్థులపై లాఠిచార్జ్ …
అనంతలో విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు. అనంతపురం లోని ఎస్ ఎస్ బి ఎన్ ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట రోడ్డుపై ఆందోళన చేస్తున్న...

















