కూరగాయలు కొనండి ఆరోగ్యంగా ఉండండి..కూరగాయలు అమ్మిన సోనూ సూద్…
ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ వార్తల్లో ఉండే సోనుసూద్ తాజాగా కూరగాయలు అమ్మి సహాయం చేశాడు. యూపీలోని లక్నోలో తోపుడు బండి పై కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకులతో కలిసి కూరగాయలు...
ప్రిలిమ్స్ పాసైతే మైన్స్ ఫ్రీ కోచింగ్…
సివిల్స్ 2021 ప్రిలిమ్స్ పాసైన వారికి ఉచితంగా మెయిన్స్ కోచింగ్ ఇస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు ఇందుకోసం నవంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు....
స్టార్ యాంకర్ సుమ పూర్తి స్థాయిలో నటిగా కనిపించనున్నారు…
చాలాకాలంగా ఈ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయం ఆమె ధ్రువీకరించారు. పరిశ్రమకు చెందిన చాలామంది హీరోలు నటించాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో ఆమె తెలిపారు దీంతో తాను వెండితెర రీ...
న్యూ ట్విస్ట్ తెరపైకి జయలలిత కూతురు …
తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను అంటూ ప్రేమ అనే మహిళ తెరపైకి వచ్చారు. ఇవాళ చెన్నై మెరీనా బీచ్ లో ని జయలలిత సమాధి వద్ద ప్రేమ నివాళులు అర్పించారు....
డిజిపి కి చంద్రబాబు లేఖ…
విశాఖ జిల్లా విద్యుత్ లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖరాశారు మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణ్ రావు అతిథిగృహం పక్కనే బంగార్రాజు మృతదేహం...
బ్రహ్మానందానికి రామినేని అవార్డు…
టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం చేసి మరింత పెరిగింది ఆయన ఖాతాలో మరో పురస్కారం చేరింది ఈ ఏడాది డాక్టర్ ఫౌండేషన్ అవా iuర్డుకు ఎంపిక అయినట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం...
ఎల్లుండి మహాపాదయాత్ర కు సెలవు…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు శనివారంతో పాదయాత్ర ఆరవ రోజుకు చేరింది ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు సెలవు...
సదరన్ సమావేశాల నేపథ్యంలో మూడు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు…
సదరన్ సమావేశాల నేపథ్యంలో తిరుమలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో వి ఐ పి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు సదరు తేదీలో సిఫారసు లేఖలు తీసుకోమని...
కాలుష్యంతో తగ్గుతున్న ఆయుష్.. వైద్య నిపుణుల వెల్లడి…
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీలో హెయిర్ క్వాలిటీ ఇండెట్స్ (AQI) 530కి చేరడంతో గాలి పీల్చడం ప్రమాదకరంగా మారింది. దీనిపై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి...
విహారయాత్ర కు సర్వం సిద్ధం.. పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం…
ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రాలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. కొంతకాలంగా పాపికొండల యాత్ర నిలిచిపోయింది. అయితే తే.గీ గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే పర్యాటకులకు.....

















