నాడు ఏం చెప్పాడు..? నేడు ఏం చేస్తున్నాడు…!
అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేశంలో అన్ని రాష్ట్రలు పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తూ ఉంటే...
కోడెల హౌస్ అరెస్ట్…
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాం ను హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మొహరించారు. చంద్రన్న ఆ ఆశయ సాధన పేరిట...
రెండు కార్లు ఢీ ఏడుగురికి గాయాలు…
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంత రాజు పేట వద్ద రెండు కార్లు ఢీకొని ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ...
ముగ్గురు పదవ తరగతి విద్యార్థుల అదృశ్యం…
కడప జిల్లా బద్వేల్ లో ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు అదృశ్యంపై...
నేడు ప్రకాశం జిల్లాలో కి మహాపాదయాత్ర …
అమరావతి నేర రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర శనివారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. న్యాయ స్థానం నుండి దేవస్థానం పేరిట చేపట్టిన ఈ యాత్ర ఇవ్వాళ ప్రకాశం...
బస్సును డ్రైవర్ దొంగిలించాడు…
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు.
నల్గొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నార్కెట్ పల్లి వద్ద భోజనం కోసం
హోటల్ వద్ద డ్రైవర్ బస్సును నిలిపాడు. దీంతో ప్రయాణికులు హోటల్ లోకి వెళ్లి...
సచివాలయంలో.. బాలికపై ఆకృత్యం…
సచివాలయంలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నడుకూరు గామ సచివాలయంలో ఓ బాలికపై వాలంటీరు బొత్స హరిప్రసాద్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి...
శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. అయితే అప్పటి వరకూ గర్భాలయ...
రామన్న రాజ్యం వస్తేనే అందరి కి సంక్షేమ ఫలాలు.. వైఎస్ షర్మిల…
తెలంగాణలో లో రాజన్న పాలన వస్తేనే అందరి బ్రతుకులు బాగుపడతాయని వైయస్సార్ టి పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేవరకొండ నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న ఆమె రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ...
బంగాళాఖాతంలో అల్పపీడనం…
బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని కుమారిన్ ఏరియా లో అల్పపీడనం ఏర్పడిందని ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులుగా...

















