పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్
పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మ భూషణ్, పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు పొందిన ప్రముఖులకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి...
ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ
ప్రగతి భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత...
హరీష్ రావు కృషితో ఖమ్మం సభ సక్సెస్
హరీశ్ రావు అవిశ్రాంత కృషితోనే ఖమ్మం సభ సక్సెస్. నామ నాగేశ్వరరావు
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్నీ అబ్బురపర్చేలా ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ...
రాష్ట్రపతి పోలీస్ పథకాలకు 901 మంది ఎంపిక
విశిష్ట సేవలకు రాష్ట్రపతి పథకాలు బహుకరణ
యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దేశ, రాష్ట్ర ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి...
గణతంత్ర పర్వం భారత జాతికి గర్వం
గణతంత్ర పండుగ ఆనందాల వెల్లువ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
భారతజాతి అస్తిత్వం, గణతంత్ర దినోత్సవ జంఢా పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో బుధవారం ఇండియన్ యూనిటీ, గణతంత్ర...
యువగళం పాదయాత్రకు: నారా లోకేష్
“యువగళం” పాదయాత్రకు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
యదార్థవాది ప్రతినిది మెదక్
యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం అవుతుందని తెలంగాణ తెలుగు...
భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది
భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది
ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఓటుకు విలువ: ప్రిన్సిపల్ గణపతి
మెదక్ జిల్లా: జనవరి 25
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో...
కూరగాయలతో భారత దేశ చిత్రం
కూరగాయలతో 11అడుగుల భారతదేశ భారీ చిత్ర పటాన్ని చిత్రించిన రామకోటి రామరాజు
యదార్థవాది ప్రతినిధి గజ్వేల్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు...
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
జాతీయ ఓటర్ల దినోత్సవం సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సిద్ధం...
















