స్టార్ యాంకర్ సుమ పూర్తి స్థాయిలో నటిగా కనిపించనున్నారు…
చాలాకాలంగా ఈ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయం ఆమె ధ్రువీకరించారు. పరిశ్రమకు చెందిన చాలామంది హీరోలు నటించాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో ఆమె తెలిపారు దీంతో తాను వెండితెర రీ...
న్యూ ట్విస్ట్ తెరపైకి జయలలిత కూతురు …
తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను అంటూ ప్రేమ అనే మహిళ తెరపైకి వచ్చారు. ఇవాళ చెన్నై మెరీనా బీచ్ లో ని జయలలిత సమాధి వద్ద ప్రేమ నివాళులు అర్పించారు....
గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం…
గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ,పీఏసీ...
బ్రహ్మానందానికి రామినేని అవార్డు…
టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం చేసి మరింత పెరిగింది ఆయన ఖాతాలో మరో పురస్కారం చేరింది ఈ ఏడాది డాక్టర్ ఫౌండేషన్ అవా iuర్డుకు ఎంపిక అయినట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం...
వేసవిలో వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన…
వేసవిలో వరి పంట వేయొద్దని తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. విత్తనం కోసమే వరి వేయాలని, రాష్ట్రంలో...
సదరన్ సమావేశాల నేపథ్యంలో మూడు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు…
సదరన్ సమావేశాల నేపథ్యంలో తిరుమలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో వి ఐ పి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు సదరు తేదీలో సిఫారసు లేఖలు తీసుకోమని...
కాలుష్యంతో తగ్గుతున్న ఆయుష్.. వైద్య నిపుణుల వెల్లడి…
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీలో హెయిర్ క్వాలిటీ ఇండెట్స్ (AQI) 530కి చేరడంతో గాలి పీల్చడం ప్రమాదకరంగా మారింది. దీనిపై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి...
విహారయాత్ర కు సర్వం సిద్ధం.. పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం…
ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రాలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. కొంతకాలంగా పాపికొండల యాత్ర నిలిచిపోయింది. అయితే తే.గీ గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే పర్యాటకులకు.....
భాగ్యనగరంలో మరో భారీ మోసం.. బ్యాంకులో నగదు ఫ్రీజ్…
భాగ్యనగరంలో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యుల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎంత అందుతే అంత దోచేస్తున్నారు. బిట్ కాయిన్ క్రిష్టోకరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నారు. భారీ లాభాలు...
బస్సును డ్రైవర్ దొంగిలించాడు…
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు.
నల్గొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నార్కెట్ పల్లి వద్ద భోజనం కోసం
హోటల్ వద్ద డ్రైవర్ బస్సును నిలిపాడు. దీంతో ప్రయాణికులు హోటల్ లోకి వెళ్లి...

















