చిరుకు జోడిగా తమన్నా …
మెగాస్టార్ చిరంజీవి తో డైరెక్టర్ మెహర్ రమేష్ బోలా శంకర్ మూవీ తీస్తున్నాడు.
వేదాళం తమిళ సినిమా కి వర్జినల్ రీమేక్ మూవీలో లో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా హీరోయిన్ గా...
అతి త్వరలో హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్క్ …
హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్క్ గాజుల రామారం లో ఏర్పాటు కానుంది. ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. వంద 42 ఎకరాలలో 16 కోట్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్...
ఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలాలు…
సంగారెడ్డి కలెక్టరేట్ లో సర్వే అండ్ ల్యాండ్స్ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు అధికారులు సోదాలు నిర్వహించారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు...
ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ…
తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు . ఈ మేరకు ఈ నెల 4 ,5 తేదీల్లో...
14 నుంచి మధుయాష్కి పాదయాత్ర…
తెలంగాణ రాష్ట్రంలో మరో నేత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మధుయాష్కిగౌడ్ ఈనెల 14 నుండి 21 వరకు తెలంగాణలో ప్రజా చైతన్య యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ రాష్ట్ర సమస్యలపై ప్రజలను...
కోవ్యాక్సిన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్..
దేశంలో తయారైన కు వ్యాక్సిన్ టికాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. రెడ్ డోసులు తీసుకున్నవారు తమ దేశంలోకి పర్మిషన్ ఇస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా గుర్తించి అంతర్జాతీయ ప్రయాణికులు,...
హుజురాబాద్ బైపోల్ పోరులో విజయం ఎవరిదో….?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక కు రేపే కౌంటింగ్... హుజురాబాద్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ కు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 121 కరోన కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 121 కరోన కేసులు వెలుగుచూశాయి, దీంతో కరోనా బాధితుల సంఖ్య 6,71,463 చేరింది. ఒకరు చనిపోగా మరణాల సంఖ్య 3956 చేరింది. 183 మంది కరోణ వైరస్ బారిన...
ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం…
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. బెజ్జూర్ సంగు పల్లి సులుగుపల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది, దానితో జనం భయాందోళనకు గురై రోడ్ల మీదికి పరుగులు...
సంగారెడ్డి లో చిరుత….
కల్హేర్ మండలం నాగదర్ శివారులో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి గ్రామ సమీపానికి రెండు కిలోమీటర్ల దూరంలో లేగా దూడను చంపి తిన్నది. పంట పొలాలు చేతికి రావడంతో కుప్పల...

















