30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణకారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.

కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.

కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.

సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించినలో కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు కారును గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిసింది. గంజాయిని కారును స్వాధీనం చేసుకొని చిరాగ్‌పల్లి ఠాణాకు తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్