11.7 C
Hyderabad
Saturday, December 13, 2025
హోమ్తెలంగాణటిఆర్ఎస్ సభ కు భూములు ఇచ్చేది లేదన్న రైతులు...

టిఆర్ఎస్ సభ కు భూములు ఇచ్చేది లేదన్న రైతులు…

హనుమకొండలో ఈనెల 29న టిఆర్ఎస్ నిర్వహించే విజయ గర్జన సభకు భూములు ఇచ్చేది లేదని సిద్దన్నపేట రైతులు స్పష్టం చేశారు సభా స్థలం కోసం వచ్చిన అధికారులు పంటలు పండే భూములను ఎలా ఇస్తామని ప్రశ్నించారు. రైతు అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. భూములు ఇవ్వకుంటే ధరణి నుంచి తొలగిస్తామని వేరే వారి పేరు మీద అ చేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్