తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ vice admiral బహుదూర్ సింగ్ సీఎం జగన్ ను కలిశారు డిసెంబర్ 4న విశాఖలో జరిగిన వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ ఐ ఎం ఎస్ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానుందని సీఎం జగన్కు వివరించారు. అనంతరం ఫ్లాగ్ ఆఫీసర్ రాజేంద్ర బహదూర్ సింగ్ ను సీఎం జగన్ సన్మానించారు.
నేవీ డే వేడుకలకు సీఎం జగన్కు ఆహ్వానం…
RELATED ARTICLES