34.2 C
Hyderabad
Friday, May 9, 2025
హోమ్తెలంగాణప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలి: మంత్రి పొన్నం

ప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలి: మంత్రి పొన్నం

ప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలి: మంత్రి పొన్నం

వేములవాడ యదార్థవాది ప్రతినిధి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
పూర్ణ కుంభం తో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు
అనంతరం మంత్రి పొన్నం కు వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భోగ భాగ్యాల భోగి పండుగ సంబరాలు పంచె సంక్రాంతి రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు మంత్రి వెంట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్