34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమహిళలకు బీజేపీ ప్రభత్వం పెద్దపీట వేసింది

మహిళలకు బీజేపీ ప్రభత్వం పెద్దపీట వేసింది

మహిళలకు బీజేపీ ప్రభత్వం పెద్దపీట వేసింది

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం స్థానిక వైశ్య భవన్ లో తెలంగాణ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమం బూత్ పరిధిలో నిర్వహించడంచరు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఉషాబాజ్పాయ్ హాజరై మాట్లాడుతూ దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళ సాధికారత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని కేంద్ర క్యాబినెట్ లో 11 మంది మహిళలకు అవకాశం కల్పించి మహిళలు ఎందులోని తీసిపోరని మహిళాలలే ఈ ప్రపంచానికి సారథులని బీజేపీ ప్రభుత్వం నిరుపించిందని బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమం విజయవంతం చేసి బూత్ లేవల్ లో పార్టీని పటిష్ట పరచాలని అమే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణ రెడ్డి ప్రధాన కార్యదర్శి తోట స్వరూప జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్