22.5 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణవిధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం

విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం

విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం

– విధుల్లో చేరేందుకు ఈ నెల 9 వ తేదీ డెడ్ లైన్

– జేపీఎస్ లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు

రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను. క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జేపీఎస్ సమ్మెపై సోమవారం ప్రభుత్వ తాజాగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా స్పందించారు.సమ్మె విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రేపు ( 09-05-2023) సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్ లు విధుల్లో చేరాలని అదేశాలు జారీ చేశారు.
ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్