విహారయాత్ర కు సర్వం సిద్ధం.. పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం…
ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రాలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. కొంతకాలంగా పాపికొండల యాత్ర నిలిచిపోయింది. అయితే తే.గీ గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే పర్యాటకులకు.....
అగ్నిప్రమాదంలో- కరోనా రోగులు10 మంది మృతి…
అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఐసీయూలో హఠాత్తుగా మంటలు చెలరేగి పదిమంది కరోనా రోగులు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి...
సచివాలయంలో.. బాలికపై ఆకృత్యం…
సచివాలయంలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నడుకూరు గామ సచివాలయంలో ఓ బాలికపై వాలంటీరు బొత్స హరిప్రసాద్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి...
పునీత్ కు బసవ శ్రీ అవార్డు…
కన్నడ పవన్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఆయనకు బసవ శ్రీ అవార్డు 2021 అందజేయనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది బసవ జయంతి...
భారత్ నుంచి అధిక వికెట్లు తీసుకున్న వారిలో టాప్ లో బుమ్రా…
అంతర్జాతీయ టి-20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బూమ్ర్ నిలిచాడు. ఈ మ్యాచ్ కంటే ముందు 62 వికెట్లతో ఉండగా రెండు వికెట్లు పడగొట్టి టాప్ ప్ కి వెళ్ళాడు....
చెలరేగిన భారత్ బౌలర్లు-టీం ఇండియా విజయం…
టీం ఇండియా తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ కుప్పకూలింది. భారత్ బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమీ, జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటరు. ఈ లక్ష్యాన్ని...
ఆర్యన్ ఖాన్ కేసు లో విచారణ అధికారిగా ఉన్న వాంఖడే తొలగింపు…
ముంబాయి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసులో విచారణ అధికారి గా ఉన్న సమీర్ వాంఖడే ను తొలగిస్తున్నట్టు తెలిసింది. ఇకపై ఈ కేసును సెంట్రల్...
కొరడాతో కొట్టించుకున్న సీఎం…
చత్తీస్గడ్ ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకున్నాడు. దర్గ జిల్లా గ్రామంలో గోవర్ధన పూజ కు హాజరైన ఆయన సొంట సంప్రదాయం లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కొరడాతో...
కన్నీటిపర్యంతమైన సూర్య…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలకు హాజరు. కాని నటుడు సూర్య ఇవాళ బెంగళూరులోని పునీత్ సమాధిని సందర్శించాడు. పునీత్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు పునీత్ అనంతరం కుటుంబ సభ్యులను...
బంగాళాఖాతంలో అల్పపీడనం…
బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని కుమారిన్ ఏరియా లో అల్పపీడనం ఏర్పడిందని ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులుగా...